విందు: ట్రంప్‌ మెనూలోని వంటకాలివే!
న్యూఢిల్లీ:  తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘనమైన విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న విందులో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. అదే విధంగా ట…
వై .యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి  నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలువై . *ముత్తుకూరు మండలం, పొలంరాజుగుంట తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణా రెడ్డి, నేలటూరు వేనాటి కృష్ణారెడ్డి మరియు శిఖరం నరహరి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కా…
చిత్తూరు జిల్లాలో కంటైనర్‌ బీభత్సం...12 మంది మృతి
చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ దగ్గర కంటైనర్‌ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ డివైడర్‌ ఢీకొని వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకే కుటుం…